Friday, April 26, 2024

రామ్ చరణ్ గెలుచుకున్నది 25 లక్షలేనట@ ఎవరు మీలో కోటీశ్వరుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీరు కోటీశ్వరుడు షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ఆగస్టు 15 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఇందులో మొదటి కంటెస్టెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్విజ్ పోటీలో రాంచరణ్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే గెలుచుకుని షో నుంచి తప్పుకోవాల్సి వస్తుందట.

మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 16 ఎపిసోడ్ ని షూట్ చేయగా… రాంచరణ్ వచ్చిన మొదటి ఎపిసోడ్ ఆగస్టు 16న ప్రసారం కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ కంటెస్టెంట్స్ తో షో ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement