Friday, May 10, 2024

జాతి రత్నాలపై పైరసీ పగ

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సంపాందించుకుంది.

కానీ ఇప్పుడు ఈ సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది. తమిళ్ రాకర్స్ పేరుతో ఈ చిత్రాన్ని ఎవరో నెట్ లో పెట్టారు. దీనితో దర్శక నిర్మాతలు వారి పై చర్యలుతీసుకునే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement