Monday, April 29, 2024

సర్కారు వారి పాట షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇటీవలే గోవాలో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. అక్కడ రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ ల తో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… గోవాలో షూట్ నిన్నటితో కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అవుట్ కూడా చాలా బాగా వచ్చిందట. అయితే ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement