Friday, April 19, 2024

చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.  నెల రోజుల క్రితం తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా.. అతడి మరణాన్ని తట్టుకోలేక అన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు చినిపోయారనే బాధతో తండ్రి బీమా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుగాలిమిట్ట సర్పంచ్ గా బీమా నాయక్ ఉన్నారు. రోజుల వ్యవధిలో ముగ్గరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement