Tuesday, May 14, 2024

సైమా అవార్డ్స్ ఈ ఏడాది ఎప్పుడో తెలుసా ?

కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విరామం తర్వాత సైమా అవార్డు ప్రదానం జరగబోతోంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు భావించే ఈ అవార్డులను 2020 సంవత్సరం లో ప్రదానం చెయ్యలేదు. ఇక తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాలం పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి ఈ సైమా అవార్డులను ప్రధానం చేస్తారు.

అయితే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమంలో సెప్టెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్ లో ఈసారి జరగనుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 2019 ఆగస్టు 15 ,16 తేదీల్లో ఖాతార్ లో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement