Friday, May 17, 2024

‘వైరల్ గా ‘కియార’ ఫొటోషూట్

బాలీవుడ్ బ్యూటీ కియార అద్వాని లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ కే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకి కూడా పరిచయమే. మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను..రామ్ చరణ్ తో వినయవిధేయ రామ చిత్రాలతో తెలుగు వాళ్లని పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కియార రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తుంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్లలో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటుంటుంది.  తాజాగా కియార ఓ ఫొటో‌షూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోషూట్‌లో కియార అందాల విందుతో ఆకట్టుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement