Monday, April 29, 2024

బ్యాచ్‌లర్‌ టీమ్‌ని అభినందించిన: నాగార్జున

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శ
కత్వంలో రూపొందిన చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. అల్లు అర వింద్‌ సమర్పణలో నిర్మాతలు బన్ని వాసు, వాసువర్మ నిర్మించారు. విడుదలై విజయవంతంగా ప్రదర్శిం పబడు తోంది. ఇప్పటికే 40 కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసిందని నిర్మా తలు వెల్ల డించారు. చిత్ర విజయం పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేసూ టీమ్‌ని అభినందిస్తూ.. ఆయనే హోస్ట్‌గా సెలబ్రెట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు- దర్శకులు సుకు మార్‌, వంశి పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, మారుతి, రాహుల్‌ రవీంద్రన్‌, సుబ్బు, వెంకి అట్లూరి, డాలి, ప్రతాప్‌, కౌషిక్‌ హజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement