ఈసారి దీపావళి పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కరోనా కష్టాల నుంచి జనం బయటపడుతున్న వేళ దీపాల పండుగ మరింత సంబురాలను మోసుకొచ్చింది. అయితే.. ఇట్లాంటి సంతోషాల తరుణంలో అందరినీ ఆలోచింపజేస్తూనే.. కడుపుబ్బ నవ్వించేందుకు ‘ఆంధ్రప్రభ’ తన కార్టూన్ స్పెషల్ ప్యాక్తో మీ ముందుకు వచ్చింది..
ఇక ఈ కార్టూన్ల పటాకాలన్నీ ఢాం.. తుస్.. ఢబేల్ మని మోత మోగుతూ.. ఆంధ్రప్రభ అభిమానులను, వ్యూయర్స్ని తప్పకుండా నవ్విస్తాయని అనుకుంటున్నాం.. మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం..
- Advertisement -