Monday, May 6, 2024

ఇవాళ కూడా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు కోల్పోయి 52,318కి పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు పతనమై 15,680కి దిగజారింది. నిఫ్టీ సైతం 41.50 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.55 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇది కూడా చదవండి:డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్

Advertisement

తాజా వార్తలు

Advertisement