Monday, April 29, 2024

Shirdi – సుబ్బయ్య హోటల్ ను ప్రారంభించిన ఎంపీ రఘు రామరాజు

షిరిడి ప్రభ న్యూస్ ఈరోజు షిరిడీలో కాకినాడ వారి సుబ్బయ్య హోటల్ ను నర్సాపూర్ ఎంపీ రఘురామరాజు ,తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిలు లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం కుటుంబ సమేతంగా సాయిబాబా దర్శనం చేసుకున్నారు కొత్త సంవత్సరం అందరు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement