Wednesday, May 1, 2024

Bullion Market – నిలకడగా బంగారం ధర… రూ.500 పెరిగిన వెండి

ముంబై – నేడు, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ 70, స్వచ్ఛమైన పసిడి ధర రూ 70 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు రూ 500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 60,000 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ 78,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది..


విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ 55,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ 60,000 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ 78,600 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement