Thursday, May 9, 2024

ఒడిశాలో అదానీ అల్యూమినియం రిఫైనరీ..

ఒడిశాలో అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అయిన ”అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌” భారీ అల్యూమినియం రిఫైనరీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రూ.42 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ ముద్రా అల్యూమినియం దీన్ని ఏర్పాటు చేయనుంది.

ఒడిశాలోని రాయగఢ్‌లో రూ.41,653 కోట్లతో అల్యూమినియం రిఫైనరీ, క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపునకు ఒడిశా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్లాంట్‌ 4 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో నిర్మితం కానుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement