Saturday, April 27, 2024

యువకుడి దారుణ హత్య..

జగిత్యాల ప్ర‌భ‌న్యూస్ : యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన జగిత్యాల జిల్లాలోని ధరూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఇరిశెట్టి రాజేష్ అనే యువకుడిని పొలానికి నీళ్లు పెట్టేందుకు బైక్ పై వెళుతుండగా మార్గమద్యంలో మాటు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు తల్వార్ తో దాడి చేశారు. గాయపడిన రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకొని రూరల్ సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ అనీల్ దర్యాప్తు చేపట్టారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement