Sunday, April 28, 2024

AP: ఎంపీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

సోంపేట, మార్చి 4 (ప్రభ న్యూస్) : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో గొల్ల కంచిలి గ్రామంలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ కుమార్, జనసేన ఇంచార్జ్ దాసరి రాజుల సమక్షంలో వైసీపీకి చెందిన నాయకులు తెదేపాలోకి జాయిన్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement