Thursday, May 2, 2024

Why – జనసేన మీడియా స‌మావేశంలో సీఎం జగన్ కటౌట్..

విజయవాడలో ఈరోజు జనసేన పార్టీ నిర్వహించిన మీడియా స‌మావేశంలో నాదెండ్ల మనోహర్ పక్కన కుర్చీలో ఏపీ సీఎం జగన్ క‌టౌట్ ను పెట్టారు. దీనిపై నాదెండ్ల మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ కు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం లేనందున తామే ఇలా కూర్చోబెట్టామని పేర్కొన్నారు. అవినీతిపై చర్చించేందుకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు. సీట్ల విషయంలో చంద్రబాబు, పవన్ కలిసి ప్రకటన చేస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement