Sunday, April 28, 2024

AP: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని వదిలిపెట్టం.. చంద్రబాబు

రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, వైసీపీ పార్టీని వదిలిపెట్టేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ సర్కారు ఉండేది ఆరు నెలలేనన్నారు. తాను అధికారంలో ఉంటే హంద్రీ-నీవా పూర్తయ్యేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ పూర్తి చేస్తామన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు టీడీపీకి మద్దతు పలకాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement