Monday, April 29, 2024

మన్యం జిల్లాలో రోడ్డుప్రమాదం.. వ్యాన్ బోల్తా.. 40మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ బోల్తా పడి.. 20మందికి గాయాలయ్యాయి. మన్యం జిల్లా సీతంపేట మండలంలో వజ్జాయిగూడ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 40మందికి గాయాలు కాగా… ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఒడిశాలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement