Monday, May 6, 2024

విశాఖలో రియల్టర్ కిడ్నాప్ కలకలం

విశాఖపట్నం జిల్లాలో రియల్టర్ కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. పీఎం పాలెంలో రియల్టర్ పాచి రామక్రిష్ణ ను దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు రియల్టర్ ను వదిలిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రియల్టర్ ను విజయనగరంలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మాజీ కార్పొరేటర్ విజయరెడ్డి హత్య కేసులో ముద్దాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement