Monday, April 29, 2024

విశాఖలో ఓటేసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ‌ప‌ట్నం – మాజీ సీబీఐ డైరక్టర్ వి.లక్ష్మీనారాయణ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement