Wednesday, April 24, 2024

తూర్పులో 66 శాతం, విశాఖ‌లో 47 శాతం పోలింగ్..

గుంటూరు – ఎపి మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ మ‌రికొద్దిసేప‌టిలో ముగియ‌నుంది.. న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌లో పోలింగ్ శాతం త‌క్కువుగా ఉండ‌గా, మునిసిపాలిటీలో పోలింగ్ జోరుగానే సాగుతున్న‌ది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీకాకుళం జిల్లాలో 59.93 శాతం
విజయనగరం 56.63శాతం
విశాఖ 47.86శాతం
తూర్పుగోదావరి 66.21శాతం
పశ్చిమగోదావరి 53.68శాతం
కృష్ణా 52.87శాతం
గుంటూరు 54.42శాతం
ప్రకాశం 64.31శాతం
నెల్లూరు 61.03శాతం
అనంతపురం 56.90శాతం
కర్నూలు 48.87శాతం
కడప 56.63శాతం
చిత్తూరు 54.12శాతం

Advertisement

తాజా వార్తలు

Advertisement