Friday, April 26, 2024

మీకంటే పెద్ద దొంగలు ఎవరుంటారు పప్పూ?

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుకుకుపడ్డారు. ”మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చినా కాపాడటం మీ తప్పుకాదా? ఉద్యోగుల సంఘం లీడర్ గా లేపి ప్యాకేజిలిచ్చి, చివరకు ఎమ్మెల్సీని చేశారు. నారా వారి సీఆర్‌పీసీలో రాత్రిపూట అరెస్టులు చేయ‌కూడ‌ద‌ని ఏమైనా ఉందా?” అని విజ‌య సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement