Sunday, April 28, 2024

VZNM: నామినేష‌న్ దాఖ‌లు చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం : ఏపీలో ప‌లు పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేస్తున్నారు. విజయనగరం లోక్ స‌భ‌ స్థానంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విజ‌య‌న‌గ‌రం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ దాఖ‌లు చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను క‌లిశెట్టి అందజేశారు. ఈకార్య‌క్ర‌మంతో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement