Thursday, April 25, 2024

ఇద్ద‌రు వైసిపి ఎమ్మెల్యేలు కొల‌గ‌ట్ల‌, రాజ‌న్న దొర‌ల‌కు క‌రోనా పాజిటివ్..

విజ‌య‌న‌గ‌రం – జిల్లాకు చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వారిరువురు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.,

Advertisement

తాజా వార్తలు

Advertisement