Monday, April 29, 2024

నెల్లూరులో ఉపరాష్ట్రపతి పర్యటన

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి వెంకటాచలం రైల్వే స్టేషన్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడులోని త్రిశూలం నుంచి ప్రత్యేక రైలులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం రైల్వే స్టేషన్ కు   ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,  ఎస్పీ విజయరావు తదితరలు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement