Friday, March 29, 2024

Breaking: మంత్రి కాకాణికి ఏపీ హైకోర్టు నోటీసులు

నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరిపింది. ఈసందర్భంగా కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని ఏజీ వివరించారు. దీంతో సీబీఐ డైరెక్టర్‌, డీజీపీ, మంత్రి కాకాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అనంతరం విచారణను మే 6కు న్యాయస్థానం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement