Sunday, April 28, 2024

రెండు లారీలు ఢీ – ఒక‌రికి గాయాలు

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం హలహార్వి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న ఘటన శుక్రవారం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకరికి కాళ్ళు విరిగి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రెండు లారీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.ఘటన స్థలాన్ని నందవరం పోలీసులు పరిశీలించి,కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement