Thursday, May 2, 2024

Breaking | ఏపీలో ఐఏఎస్​ ఆఫీసర్ల బదిలీ..  కొందరికి అదనపు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్​లో ఐఏఎస్​ ఆఫీసర్ల బదిలీ జరిగింది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కరికాల వలవన్​,  పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఎన్​. యువరాజ్​ నియామకం అయ్యారు. ఐ అండ్​ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా యువరాజ్​, మారీటైం బోర్డు సీఎండీ, ఎపీ ఐడీసీ సీఎండీగా యువరాజ్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి విజయ్​కుమార్​ రాజీనామా ఆమోదించారు. ఏపీ స్టేట్​ డెవలప్​మెంట్​ ప్లానింగ్​ సొసైటీ సీఈవోగా గిరిజా శంకర్​కు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement