Sunday, May 5, 2024

Breaking: పల్నాడు జిల్లాలో విషాదం.. రైలు కింద పడి తల్లీ కొడుకుల ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ అచ్చంపేట గేట్‌ సమీపంలో.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కిందపడి ముగ్గురు చనిపోయారు. మృతులు తల్లి, ఇద్దరు కుమారులుగా పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. తల్లి వయసు సుమారు 35 ఉంటుందని.. కుమారులకు 7, 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement