పడవ బోల్తాపడడంతో ఇద్దరు గల్లంతు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆచంట మండలం భీమలాపురంలో వశిష్ట గోదావరిలో కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Tragedy: పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు.. ముగ్గురు సురక్షితం
Advertisement
తాజా వార్తలు
Advertisement