Tuesday, May 7, 2024

Sharmila: నేడు తిరుపతి, చిత్తూరు జిల్లాలో షర్మిల పర్యటన

ఉమ్మడి జిల్లాల్లో షర్మిల పర్యటన ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.

- Advertisement -

నగరంలోని రామతులసి కళ్యాణ మండపంలో తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అవుతారు. షర్మిల రాక సందర్భంగా భారీ స్వాగతం పలుకుతూ కటౌట్లు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement