Friday, May 3, 2024

Breking News :ప‌ల్నాడు జిల్లాలో ఘోరం..ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

పల్నాడు జిల్లాలో ఘోరం జ‌రిగింది. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ముగ్గురిని దారుణ హత్యకు గుర‌య్యారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు.

ఈఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితోపాటు కుమారుడు నరేశ్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement