Sunday, May 19, 2024

ఏపీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

ఏపీలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలికొంది. ఈ యాక్సిడెంట్‌లో మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. లారీ కారు ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను స్వామి, రమేష్, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ముమ్మిడి వరం ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement