Monday, May 6, 2024

AP | కాలభైరవుడికే కన్నం వేశారు.. ఆలయంలో దొంగల బీభత్సం

ఎన్టీఆర్ జిల్లాలో కల్భరావుడికే దొంగలు కన్నం వేశారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడులో ఈ ఘటన జరిగింది. అడ్డరోడ్డు వద్దనున్న కాలభైరవ ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఆలయ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోని వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement