Tuesday, April 30, 2024

చర్చి గోడ కూలి.. ఇద్దరు మృతి

గోడ కూలి ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామర్లకోట బలుసుపేటలో చోటుచేసుకుంది. చర్చి గోడ కూలి ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతులు అర్జున్ రావు (35), మచ్చ నాగేశ్వరరావు (35) లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement