Thursday, May 2, 2024

Big Breaking | ఏలూరులో ప్రసంగిస్తుండగానే కుప్పకూలిన స్టేజీ.. టీడీపీ నేతలకు గాయాలు (వీడియో)

ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. టీడీపీ నేతలు ప్రసంగిస్తుండగానే సభా వేదిక కుప్ప కూలింది. ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) రాత్రి నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో జరిగింది. ఈదురుగాలలు బలంగా వీయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, స్టేజీ కూలిన ఘటనలో టీడీపీ ముఖ్య నేతలు చినరాజప్ప, పీతల సుజాత కిందపడిపోయారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్​ లీడర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement