Monday, April 29, 2024

Breaking | ఆడుకుంటూ వెళ్లి, చెక్​డ్యామ్​లో పడిన బాలికలు.. ఒకరు మృతి

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టంగుటూరు మండలం తేటువరం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. చెక్​డ్యామ్​లో ఇద్దరు బాలికలు పడిపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరిని గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) సాయంత్రం జరిగింది. అయితే.. ఆడుకుంటూ వెళ్లి బాలికలిద్దరూ చెక్​డ్యామ్​లో పడిపోయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement