Tuesday, May 14, 2024

రాష్ట్ర జీడీపీ గతం కన్నా బాగుంది.. సీఎం జగన్

రాష్ట్ర జీడీపీ గతం కన్నా బాగుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏడాదికి అప్పుల పెరుగుదల 17.45 శాతం అన్నారు. ఏడాదికి అప్పుల్లో సగటు పెరుగుదల 12.73శాతం అన్నారు. రాష్ట్రం చేస్తున్న అప్పులు చెల్లించడం కష్టమని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం అప్పుల శాతం పెరిగిందన్నారు. ఇప్పుడు కేంద్రం కన్నా రాష్ట్రం అప్పుల శాతం తగ్గిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement