Sunday, April 28, 2024

Breaking: కోడలును అతి కిరాతకంగా హత్య చేసిన అత్త

కోడలును అతి కిరాతకంగా అత్త హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. రాయచోటి కొత్తపేట రామాపురంలో ఈ హత్య జరిగింది. కోడలు వసుంధర తల నరికి అత్త సుబ్బమ్మ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది. ఈ ఘటనతో కొత్తపేట రామాపురంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అత్త సుబ్బమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తలను చూసి పోలీసులు అవాక్కయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement