Thursday, May 2, 2024

తెలుగుదేశం ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడు క‌న్నుమూత‌

విజ‌య‌వాడ – టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు క‌న్నుమూశారు… నెల రోజుల క్రితం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో విజ‌య‌వాడ‌లోని ర‌మేష్ కార్డియాక్ హాస్ప‌ట‌ల్లో చికిత్స కోసం చేర్చారు.. అక్క‌డే ఆయ‌న గురువారం సాయంత్రం క‌న్నుమూశారు..ఆయ‌న వ‌య‌స్సు 67సంవ‌త్స‌రాలు. ఆయ‌న మృతి ప‌ట్ల టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు, కార్య‌ద‌ర్శి నారా లోకేష్, ఎపి శాఖ అధ్య‌క్షుడు కింజ‌ర‌పు అచ్చే్నాయుడు తో పలువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement