Saturday, May 4, 2024

Breaking: టీడీపీ నేత కేశినేని శ్వేత హౌస్ అరెస్ట్

రాష్ట్రంలో జె బ్రాండ్, కల్తీసారాలపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేతని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, ఇది ఒక అసాంఘిక చర్య అని అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర లోనే వున్నాయి అని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement