Saturday, May 4, 2024

బడ్జెట్ లెక్కల్లో దాగుడు మూతలు!

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘’బడ్జెట్ లెక్కల్లో దాగుడు మూతలు ఎవరికి ఎంత ఇచ్చాం.. ఎంత పంచాం.. ఎంత కేటాయించాం.. ఇదే బడ్జెట్ సారాంశం..!కార్పొరేషన్ల చాటున రెవెన్యూ లోటు అప్పు లక్ష కోట్లు.. చూపింది రూ.67,073 కోట్లు. బడ్జెట్  2 లక్షల కోట్లు దాటించడంపైనే దృష్టి రాబడి రాదని తెలిసే అంచనాలు పెంచి గిమ్మిక్కులు చేశారా చెప్పండి? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement