Friday, May 17, 2024

ఈనెల 20నుంచి టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభలు

ఈనెల 20వతేదీ నుంచి టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కడప నుంచి టీడీపీ రైతు పోరుబాట సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టడంపై ఉద్యమించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement