Thursday, April 25, 2024

మదనపల్లి ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏఎస్ఐ పై సస్పెన్షన్ వేటు పడింది. మదనపల్లి ఏఎస్ఐ నూర్ బాషా సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. పట్టుబడిన వాహనాలు బయటకు వెళ్లడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్పీ హర్షవర్ధన్ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. వాహనాలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement