Friday, April 26, 2024

కొత్త కార్యవర్గం కూర్పుపై టీ కాంగ్రెస్‌ కసరత్తు..

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి కొత్త టీమ్‌ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సన్నద్దమవుతున్నారు. కొత్త కార్యవర్గం కూర్పుపై టీ కాంగ్రెస్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు చేయనున్నట్లు అధిష్టానం పేర్కొంది. ప్రతి విభాగంలో 50శాతం యువత నేతలకు అవకాశం ఇవ్వాలని, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు నేడు ఖర్గేకు మాణిక్కం ఠాగూర్‌ నివేదిక ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement