Monday, April 29, 2024

Big Breaking | పోలీసు స్టేషన్​లోనే ఆత్మహత్యాయత్నం.. నెల్లూరు జిల్లాలో ఘటన

నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (మంగళవారం) దారుణం జరిగింది. సైదాపురం మండలంలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్​లోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెలకొంది. ఆకాశ్​ అనే వ్యక్తి పోలీసు స్టేషన్​లోనే పురుగుల మందు తాగాడు. అతని పరిస్థితి సీరియస్​గా ఉండడంతో గూడూరు ఆస్పత్రికి తరలించారు. అయితే.. దీనికి పోలీసుల వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement