Monday, April 29, 2024

బావిలో ప‌డిన వ్యాన్ – ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం..

శ్రీకాకుళం: జిల్లాలోని కోటబొమ్మాళి మండలం పాకివలస సమీపంలో ఓ పార్సిల్ వ్యాన్ అదుపుతప్పి నేల బావిలో పడింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్, క్లినర్ ఇద్ద‌రు మ‌ర‌ణించారు.. ఖుర్దా నుంచి రాజాం వద్ద చేపల లోడ్ కై వస్తున్న బొలేరో వాహనం సిమెంట్ డివైడర్ దిమ్మలకు ఢీకొని పక్కనే ఉన్న నేలబావిలోకి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్రేన్ స‌హాయంలో వ్యాన్‌ను బయటకు తీశారు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు ఎస్ ఐ ర‌వికుమార్..

Advertisement

తాజా వార్తలు

Advertisement