Wednesday, May 8, 2024

సోంపేట‌లో ముగ్గురికి క‌రోనా – కంటైన్మెంట్ జోన్ గా ప‌ట్టుశాలి వీధి…

సోంపేట పట్టుసాలి వీధి లో ముగ్గురు కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణైంది.. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.. ఆ వీధి మొత్తాన్ని శానిటైజ్ చేశారు.. అలాగే కంటైన్మెంట్ జోన్ గా మార్చి రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు…ప్ర‌జ‌లంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని తహశీల్దార్ సదాశివుని.గురు ప్రసాద్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement