Saturday, May 4, 2024

Srikakulam – విద్యార్ధిని మింగేసిన రాకాసి అల

శ్రీకాకుళం, డిసెంబర్ 25: మందస మండలం సిగల పుట్టుగ సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చి ఇచ్చాపురం మండలం బెల్లపడ విద్యార్థులు. డి .చందు, ఎస్ . మేఘన,ఆశి జయరాం సముద్ర స్నానాలు చేస్తుండగా రాకాసి అలలు తాకిడికి ఆశి, జయరాం (13) గల్లంతుయ్యాడు . చందు, మేఘన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు . ఆశి.జయరాం కోసం స్థానిక మత్స్యకారుల సహాయం తో మెరైన్ సి.ఐ డీవీజె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బోట్లు సహాయంతో వెతుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement