ప్రజల్లో సేవాభావం-ప్రేమతత్వం పెంపొందించి శాంతి మార్గం చూపించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని టిడిపి యువనేత నారా లోకేష్ ఆకాంక్షించారు. పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు. విద్య,విజ్ఞానం, వైద్యారోగ్యం, సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్ సత్యసాయి బాబా స్ఫూర్తితో ప్రజాసేవకి అంకితం అవుతానని ప్రతిజ్ఞ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement