Sunday, April 28, 2024

Vizianagaram: తల్లీ కొడుకుల సెల్ఫీ సూసైడ్ యత్నం.. ఇద్దరి పరిస్థితి విషమం

తల్లీ కొడుకులు సెల్పీ సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడు యువతి ప్రేమను నిరాకరించాడు. అయితే యువకుడిని యువతి బంధువులు బెదిరించారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు తల్లీ కొడుకు పురుగుల మందు తాగారు. సెల్ఫీ సూసైడ్ చేసుకుంటున్నారన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement